తెలంగాణ ధ్వని: తిరుమల సమాచారం 13-03-2025
🍁🍁🍁🍁🍁
👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
👉🏻 ఉచిత దర్శనం కోసం *08 కంపార్ట్మెంట్ల లో* వేచి ఉన్న భక్తులు.
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *8* గంటల సమయం పడుతుంది.
👉🏻 *300* రూ..శీఘ్రదర్శనంకు *2-3* గంటల సమయం పడుతుంది.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *3* నుండి *4* గంటల సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *68,509*
👉🏻 *23,105* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *3.86* కోట్లు..
*ఓం నమో వేంకటేశాయ* 🙏🍁🙏🏻
రిపోర్టర్: కిరణ్ సంగ…